మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించబోయే చిత్రం “ఎవడు” రేపు ఉదయం ముహూర్తం షాట్ జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామంత హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు సంగీతం అందిస్తుండగా చోటా కే నాయిడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.
రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు
రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు
Published on Dec 8, 2011 11:56 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2025లోనే తోపు..!
- ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు.. ఎప్పుడంటే..?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- అందరి చూపులు అఖండ బ్లాస్ట్ పైనే..!
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై అగ్ని ప్రమాదం: కర్నూలు వద్ద బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
- ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’
- మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


