“అందాల రాక్షసి” చిత్రంతో పరిచయం అయిన నవీన్ చంద్ర త్వరలో “దళం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్రంలో అయన నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ చిత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. పియా బాజ్పాయి నవీన్ చంద్ర సరసన నటిస్తుంది కిషోర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 1న మరియు చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆయుధాలను వదిలిన నక్సల్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి ఉంటుంది. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ద్విభాషా చిత్రానికి జేమ్స్ వసంతాన్ సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 14న రానున్న దళం?
డిసెంబర్ 14న రానున్న దళం?
Published on Nov 29, 2012 5:55 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’