80 మరియు 90 దశాబ్దాలలో తెలుగు చిత్రంలో ఇద్దరు కథానాయికలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాని తరువాత ఒక్కరే కథానాయికతో చిత్రాన్ని నడిపించడం మొదలయ్యింది.కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇద్దరు కథానాయికల చిత్రాలు మళ్ళీ మొదలయినట్టు తెలుస్తుంది.గత ఏడాది వచ్చిన ప్రభాస్ చిత్రం “మిస్టర్ పర్ఫెక్ట్” లో తాప్సీ మరియు కాజల్ కలిసి ఒకే తెర మీద కనిపించారు ప్రస్తుతం రామ్ చరణ్ “నాయక్” చిత్రంలో అమలా పాల్ మరియు కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా అల్లు అర్జున్ రాబోతున్న చిత్రం “ఇద్దరమ్మాయిలతో” కూడా ఇద్దరి కథానాయికలతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇలా తెర మీద ఇద్దరు అందాల భామలు కనిపించి అలరించడం ప్రేక్షకులకు వీనులవిందు అవుతుంది.
టాలివుడ్లో మళ్ళీ మొదలయిన మల్టీ హీరొయిన్ ట్రెండ్
టాలివుడ్లో మళ్ళీ మొదలయిన మల్టీ హీరొయిన్ ట్రెండ్
Published on Nov 14, 2012 12:16 AM IST
సంబంధిత సమాచారం
- యూత్ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
- ‘మిరాయ్’ ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా..?
- ‘అఖండ 2’ ఓటీటీ డీల్.. మరో కొత్త ట్విస్ట్..!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ‘బాలయ్య’ ఇంట్రో సీన్స్ కోసం కసరత్తులు !
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ఇంటర్వ్యూ : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – ‘కిష్కింధపురి’ థియేటర్స్లో అదిరిపోతుంది..!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో కన్నడ నటుడు ?
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!