తాజా సమాచారం ప్రకారం రవితేజ, ఇలియానా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్రం ఆగస్ట్ 8కి వాయిదా పడే అవకాశాలున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేశారు కాని ప్రస్తుతం దాదాపుగా ఆగస్ట్ 8న విడుదల ఖరారు అయినట్టు తెలుస్తుంది. గతంలో “ఇడియట్”, “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” వంటి హిట్ చిత్రాల కోసం కలిసి పని చేసిన పూరి జగన్నాథ్ మరియు రవి తేజ ఈ చిత్రం కోసం పని చేశారు. ఇలియానా మరియు పూరి గతంలో “పోకిరి” మరియు ” నేను నా రాక్షసి” కోసం పని చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు సుబ్బరాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు. రఘు కుంచె సంగీతం అందించగా బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆగస్ట్ 8కి వాయిదా పడ్డ దేవుడు చేసిన మనుషులు?
ఆగస్ట్ 8కి వాయిదా పడ్డ దేవుడు చేసిన మనుషులు?
Published on Jul 10, 2012 12:08 AM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?