నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయం సాధించలేదు. శ్వేతా బసు ప్రసాద్ తో జంటగా నటించిన ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రం షూటింగ్ తదితర అన్ని హంగులు పూర్తి చేసుకున్న విడుదల వాయిదా పడుతూ విడుదలకు నోచుకోవట్లేదు. తాజా ఈ చిత్రం ఈ నెల 20 విడుదలకు సిద్ధమైంది. సుధా సెల్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కె. ప్రదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
Published on Apr 17, 2012 3:22 PM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!