నిర్మాత, యాంకర్, మంచి ప్రతిభ గల నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె ప్రస్తుతం నూతన చిత్రం “గుండెల్లో గోదారి”. ఈ చిత్రంలో గోదావరి యాసలో ఈ నటి మాట్లడబోతున్నారు. ఇదే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. ప్రేమ కథా చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రం 1986 గోదావరి వరదల నేఫధ్యంలో సాగే చిత్రం. ఆది,లక్ష్మి మంచు ,సందీప్ కిషన్ మరియు తాప్సీ లు ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం రాజమండ్రి పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల అవ్వడానికి సిద్దమయ్యింది.
కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు
కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు
Published on Apr 10, 2012 8:01 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కూలీ’ గ్యాంగ్.. సైమన్ మిస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!