
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన సిరి మీడియా వారు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దాదాపుగా 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులకి అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ తోడైతే ప్రేక్షకులకు నవ్వుల పండగే. ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
బన్నీ చిత్ర పంపిణీ హక్కులు భారీ రేటుకు కొన్న సిరి మీడియా
Published on Feb 16, 2012 5:45 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!

