యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ ఈ నెల 25న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆపివేశారు. నాగ చైతన్యకి ప్రస్తుతం కమర్షియల్ మసాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన హిట్స్ వచ్చేంత వరకు ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిరనయిన్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు. రాధామోహన్ తీసే చిత్రాలు మనుషుల మనస్తత్వాలు వారి మనోభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఎ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకున్నా సి సెంటర్స్ వారిపై మాత్రం ప్రభావం చూపించలేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
Published on Feb 15, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?