యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ ఈ నెల 25న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆపివేశారు. నాగ చైతన్యకి ప్రస్తుతం కమర్షియల్ మసాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన హిట్స్ వచ్చేంత వరకు ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిరనయిన్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు. రాధామోహన్ తీసే చిత్రాలు మనుషుల మనస్తత్వాలు వారి మనోభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఎ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకున్నా సి సెంటర్స్ వారిపై మాత్రం ప్రభావం చూపించలేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
Published on Feb 15, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!
- ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


