పవన్ కళ్యాణ్ తో పూరి చేస్తున్న చిత్రం “కెమెరామన్ గంగ తో రాంబాబు” పేరుని ప్రకటించి వారం కాకముందే తాజా సమాచారం ప్రకారం పూరి ఈ చిత్ర కథని పూర్తి చేసారు. అన్ని చిత్రాల లానే ఈ చిత్ర కథని బ్యాంకాక్ లో రాశారు. ఈ విషయాని బివీస్ రవి ట్విట్టర్ లో దృవీకరించారు. ” “కెమెరామన్ గంగ తో రాంబాబు” చిత్ర కథను పూరి జగన్ పూర్తి చేసారు ఈ చిత్రం పూరి జగన్ మరియు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది” అని బి వి ఎస్ రవి చెప్పారు. ఈ చిత్రం లో పూరి జగన్నాథ్ ఒక పాత్రికేయుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పూరి మరియు పవన్ పదకొండేళ్ళ తరువాత కలిసి చిత్రం చేస్తున్నారు. గతం లో వీరు చేసిన “బద్రి” భారీ విజయం సాదించింది. ఈ చిత్రం పై భారి అంచనాలున్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చిత్రం మొదలు కానుంది.
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్
Published on Feb 14, 2012 8:04 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?