
అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ చిత్రం ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 25 వరకు బాదామి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తుండగా సాయికృప ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గడ్డంతో కనిపించడానికి నాగార్జున ఆయన ఆహార పద్ధతులు మరియు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. నాగార్జున గతంలో ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ వంటి రెండు భక్తిరస చిత్రాలు తీసి విజయవంతమయ్యారు. ఆ రెండు చిత్రాలను కూడా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు నాగార్జున అభిమానుల్లో కూడా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి
కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటున్న శిరిడి సాయి
Published on Feb 10, 2012 9:00 AM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

