
చివరగా “కాస్కో” చిత్రం లో కనిపించిన వైభవ్ తమిళం లో బాగా నటిస్తున్నారు. యేసన్ మరియు “మంకాత” చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించిన ఈ నటుడు ప్రస్తుతం ఒక ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకున్నారు. అల్ఫాన్స్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని చినబాబు మరియు రాజా బాలాజీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ నటి అర్చనా కవి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమయ్యింది ఫిబ్రవరి 10 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది చిత్రం లో చాలా వరకు రామోజీ ఫిలిం సిటీ మరియు కేరళ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. 24 గంటలలో ఒక వ్యక్తికి ఎదురయిన సంఘటనలే కథా నేఫధ్యంగా రూపొందుతున్న చిత్రం.
ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకున్న వైభవ్
ద్విభాషా చిత్రాన్ని ఒప్పుకున్న వైభవ్
Published on Feb 4, 2012 5:43 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

