మధు శాలిని తన తొలి బాలివుడ్ చిత్రం “డిపార్ట్ మెంట్” చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో గ్యాంగ్ స్టర్ కనిపించబోతుంది. మొదట్లో ఈ చిత్ర ప్రచార పత్రం విడుదల చేసినపుడు అందరు ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ , సంజయ్ దత్ , లక్ష్మి మంచు , అంజన సుఖాని మరియు రానా దగ్గుబాటి ల తో కలిసి ఈ భామ కనిపిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రం ఈ సంవత్సరం మద్యలో విడుదల కానుంది.. స్వతాహా గా తెలుగు అమ్మాయి అయిన మధు శాలిని ఎక్కువగా పర భాషల మీద ద్రుష్టి సారించినట్టున్నారు గతం లో తమిళం లో బాలా అవన్-ఇవన్(వాడు-వీడు) చిత్రం లో ఆర్య సరసన నటించారు.
డిపార్ట్ మెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మధు శాలిని
డిపార్ట్ మెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మధు శాలిని
Published on Feb 4, 2012 7:21 PM IST
సంబంధిత సమాచారం
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?