
మధు శాలిని తన తొలి బాలివుడ్ చిత్రం “డిపార్ట్ మెంట్” చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో గ్యాంగ్ స్టర్ కనిపించబోతుంది. మొదట్లో ఈ చిత్ర ప్రచార పత్రం విడుదల చేసినపుడు అందరు ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ , సంజయ్ దత్ , లక్ష్మి మంచు , అంజన సుఖాని మరియు రానా దగ్గుబాటి ల తో కలిసి ఈ భామ కనిపిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రం ఈ సంవత్సరం మద్యలో విడుదల కానుంది.. స్వతాహా గా తెలుగు అమ్మాయి అయిన మధు శాలిని ఎక్కువగా పర భాషల మీద ద్రుష్టి సారించినట్టున్నారు గతం లో తమిళం లో బాలా అవన్-ఇవన్(వాడు-వీడు) చిత్రం లో ఆర్య సరసన నటించారు.
డిపార్ట్ మెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మధు శాలిని
డిపార్ట్ మెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న మధు శాలిని
Published on Feb 4, 2012 7:21 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

