యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగష్టులో ప్రారంభం కానుంది. పాపులర్ ప్రొడ్యూసర్ గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా పూరి జగన్నాధ్ స్వయంగా అంగీకరించారు. అలాగే ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి మొదటగా రవితేజ తో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేస్తారు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో చేస్తారు. మహేష్ బాబుతో అతో కొద్ది రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టారు పూరి. ఈ చిత్రాలను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా
Published on Feb 3, 2012 8:40 AM IST
సంబంధిత సమాచారం
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!
- ‘విశ్వంభర’ రిలీజ్ అంత లేట్ గానా?
- ఇంట్రెస్టింగ్.. నార్త్ లో స్టడీ వసూళ్లతో ‘వార్ 2’!
- సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ‘ఆనందం’ హీరోయిన్ రేఖ
- ట్రోలర్స్కు నాగవంశీ మాస్ రిప్లై.. ఇంకా ఆ టైమ్ రాలేదు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?