హీరో గోపీచంద్ కొత్త చిత్రం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. భూపతి పాండియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాండ్ర రమేష్ బాలాజీ రియల్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ పతాకం మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ నిర్మాత తమిళం లో రెండు చిత్రాలను నిర్మించారు “ఉత్తమపుత్తిరన్” మరియు “ఒస్తే” చిత్రాలు తమిళం లో భారి విజయం సాదించాయి. ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా ఎస్.ఎస్.రాజ మౌళి,శౌర్యం శివ, సి కళ్యాణ్, బి వి ఎస్ ఎన్ ప్రసాద్ పలువురు ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు. మాటలు ఎం.రత్నం అందిస్తున్నారు శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం
గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం
Published on Jan 28, 2012 4:40 PM IST
సంబంధిత సమాచారం
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్కు డేట్, టైమ్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!