ప్రస్తుతం బాలివుడ్ లో ఏమి జాక్సన్ హాట్ ప్రాపర్టీ గా మారారు జియోర్జియో అర్మని ప్రపంచ ప్రముఖ ఫాషన్ లేబల్స్ లో నూతన ముఖంగా ఎంపిక అయ్యారు. భారత దేశం తరుపున ఈ భామ అప్పుడే ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు. ఏమి జాక్సన్ ప్రస్తుతం క్వాన్ టాలెంట్ ఏజెన్సి తరుపున చేత్శునారు ఈ సంస్థే మహేష్ బాబు,జెనిలియా,శ్రుతి హసన్,రన్బీర్ కపూర్ అంటి ప్రముఖుల డేట్స్ ని చూసుకుంటున్నారు. ఏమి జాక్సన్ మొదట తమిళ చిత్రం “మద్రాసి పట్టినం ” చిత్రం తో తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం బాలివుడ్ లో ఏ మాయ చేసావే రీమేక్ “ఏక దీవన థా” చిత్రం లో ప్రతీక్ బబ్బర్ సరసన నటించారు. రామ్ చరణ్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న ” ఎవడు” చిత్రం లో కూడా ఒక పాత్ర చేస్తుంది. మద్రాసి పట్టినం దర్శకుడు ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న “తాండవం” చిత్రం లో కూడా ఒక పాత్ర్హ చేస్తున్నారు.
అర్మాని కొత్త ముఖం ఏమి జాక్సన్
అర్మాని కొత్త ముఖం ఏమి జాక్సన్
Published on Jan 28, 2012 12:29 AM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


