ప్రస్తుతం బాలివుడ్ లో ఏమి జాక్సన్ హాట్ ప్రాపర్టీ గా మారారు జియోర్జియో అర్మని ప్రపంచ ప్రముఖ ఫాషన్ లేబల్స్ లో నూతన ముఖంగా ఎంపిక అయ్యారు. భారత దేశం తరుపున ఈ భామ అప్పుడే ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు. ఏమి జాక్సన్ ప్రస్తుతం క్వాన్ టాలెంట్ ఏజెన్సి తరుపున చేత్శునారు ఈ సంస్థే మహేష్ బాబు,జెనిలియా,శ్రుతి హసన్,రన్బీర్ కపూర్ అంటి ప్రముఖుల డేట్స్ ని చూసుకుంటున్నారు. ఏమి జాక్సన్ మొదట తమిళ చిత్రం “మద్రాసి పట్టినం ” చిత్రం తో తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం బాలివుడ్ లో ఏ మాయ చేసావే రీమేక్ “ఏక దీవన థా” చిత్రం లో ప్రతీక్ బబ్బర్ సరసన నటించారు. రామ్ చరణ్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న ” ఎవడు” చిత్రం లో కూడా ఒక పాత్ర చేస్తుంది. మద్రాసి పట్టినం దర్శకుడు ఏ ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న “తాండవం” చిత్రం లో కూడా ఒక పాత్ర్హ చేస్తున్నారు.
అర్మాని కొత్త ముఖం ఏమి జాక్సన్
అర్మాని కొత్త ముఖం ఏమి జాక్సన్
Published on Jan 28, 2012 12:29 AM IST
సంబంధిత సమాచారం
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్కు డేట్, టైమ్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!