
రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ అంబానీ సంస్థలలో భాగం ఈ సంస్థ ఇప్పుడు మళ్ళి తెలుగు లో కి ప్రవేశించబోతుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ మూడు చిత్రాలను నిర్మించనుంది పూరి జగన్నాథ్ చేస్తున్న రవితేజ, పవన్ కళ్యాణ్ చిత్రాలు మరియు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో గోపీచంద్ చేస్తున్న చిత్రము వీరు చేస్తున్నారు గతం లో మంచు విష్ణు తో వీరు ” సలీం ” అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత ఏ చిత్రము చెయ్యలేదు ” మా సంస్థ తో కలిసి పని చేయటం వల చిత్ర పరిశ్రమ అబివృద్ది జరుగుతుంది అన్ని మారకాలు కనిపించేలా జరుగుతాయి” అని నిర్మాత చెప్పారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చివరగా ఎన్.టి.ఆర్ నటించిన “ఊసరవెల్లి” చిత్రాన్ని నిర్మించారు.
తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్
తెలుగులో వరుస చిత్రాలను చెయ్యబోతున్న రిలయన్స్
Published on Jan 25, 2012 4:30 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?

