రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. శృతిహాసన్ మరియు ఎమీ జాక్సన్ హీరోయిన్స్. గతవారం ముగిసన షెడ్యూల్లో రామ్ చరణ్ శృతి హాసన్ సరసన స్విట్జర్ లాండ్ దగ్గర జర్చ్ లో చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హైదరాబాద్లో మే 29నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు, ఇద్దరు హీరోయిన్స్ కూడా పాల్గున్నారు. ఈ సినిమా జూన్ 20తో ముగియనుంది. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లను రామ్ చరణ్ అద్బుతంగా నటించాడని సమాచారం. ఈ సినిమా జూలైలో మన ముందుకు రానుంది.
మే29 నుండి ప్రారంభంకానున్న ఎవడు కొత్త షెడ్యూల్
మే29 నుండి ప్రారంభంకానున్న ఎవడు కొత్త షెడ్యూల్
Published on May 28, 2013 8:59 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో