మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వర్షంలో జరిగే ఫైట్ సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లి హిల్స్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, అతనితో పాటుగా కోట శ్రీనివాస్ రావు, సాయి కుమార్ మొదలగు వారు పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
Published on Mar 21, 2013 5:05 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో