మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేము విన్నదాని ప్రకారం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కట్స్ విధించలేదు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రామ్ చరణ్ ‘ఎవడు’కి ‘ఎ’ సర్టిఫికేట్
రామ్ చరణ్ ‘ఎవడు’కి ‘ఎ’ సర్టిఫికేట్
Published on Jul 26, 2013 7:29 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!