శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా జూన్ చివరివారంలో విడుధలకావడానికి సిద్ధంగావుంది. ఈ సినిమాకు చరణ్ దర్శకత్వం వహించగా స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై వుంది. ఈ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ “‘ఏమిటో ఈ మాయ’ సినిమా ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే చిత్రం. శర్వానంద్, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇద్ధరూ అద్బుతంగా నటించారు. ప్రధాన తారల మధ్య భావోద్వేగాలు పలికించే విషయంలో చరణ్ అద్బుతమైన దర్శకత్వ ప్రతిభ కనబరిచాడని”తెలిపారు. ఈ సినిమా హైదరాబాద్, గోవా, చెన్నై, పాండిచెర్రి, శ్రీ కాళహస్తి తదితర ప్రాంతాలలో తెరకెక్కించారు.జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. .
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
మనసుకు హత్తుకునే ఏమిటో ఈ మాయ
Published on May 11, 2013 3:20 PM IST
సంబంధిత సమాచారం
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?