విక్రమ్,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “తాండవం” ఆగష్టు లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగపతి బాబు మరియు ఏమి జాక్సన్ లో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ వారం మొదట్లో ఏమి జాక్సన్ తన పాత్రను పూర్తి చేసుకుంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి నిర్మిస్తున్నారు ఏ ఎల్ విజయ్ గతంలో “మదరాసిపట్టణం” మరియు “నాన్న” చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్ర చిత్రీకరణను జూన్ 12లొపు ముగించేయాలని దర్శకుడు అనుకుంటున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది.
ఆగస్ట్ లో తాండవం
ఆగస్ట్ లో తాండవం
Published on May 13, 2012 9:25 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?