వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో వరుణ్ సందేశ్ సరసన హసిక, కోమల్ ఝా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఎక్కువ భాగం రాజమండ్రి, విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 4 తో ముగిసింది. ఇటీవలే వరుణ్ సందేశ్ – హసిక పై చివరి పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు. ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాని డైరెక్ట్ చేసిన త్రినాధ రావు ఈ సినిమాకి డైరెక్టర్. జె. సాంబశివ రావు నిర్మించిన ఈ సినిమా ఆడియోని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయనున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియతమా నీవచట కుశలమా
షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియతమా నీవచట కుశలమా
Published on Feb 5, 2013 12:45 PM IST
సంబంధిత సమాచారం
- అనుష్క తర్వాత ఐశ్వర్య కూడా ఔట్..!
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- ప్రభాస్ విషయంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో
- ‘మహావతార్ నరసింహ’ నుంచి ఈ డిలీటెడ్ సీన్ చూసారా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?