నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుని తన దర్శకత్వంలో పరిచయం చెయ్యడానికి దర్శకుడు వి వి వినాయక్ సకలం సిద్దం చేసుకున్నారు. పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం బెల్లం కొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ను తెరకు పరిచయం బెల్లంకొండ సురేష్ చాలా రోజుల నుండి వేచి చూస్తున్నారు చివరకి వి వి వినాయక్ దర్శకత్వంలో పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వి వి వినాయక్ కన్నా ముందు పలువురు దర్శకులను పరిశీలించారు. ఇదిలా ఉండగా వి వి వినాయక్ నూతన నటుడితో చెయ్యడం దాదాపుగా పదేళ్ళ తరువాత జరుగుతుంది. ఈ దర్శకుడు పరిశ్రమలో టాప్ హీరోలతోనే ఎక్కువగా చిత్రాలు చేశారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం వి వి వినాయక్ “నాయక్” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న “నాయక్” జనవరి 9న విడుదల కానుంది.
బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యనున్న వి వి వినాయక్
బెల్లంకొండ సురేష్ కొడుకుని పరిచయం చెయ్యనున్న వి వి వినాయక్
Published on Dec 29, 2012 9:05 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పరాశక్తి.. జన నాయగన్కు తప్పని పోటీ..!
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఇక వాటికి దూరంగా అనుష్క.. లెటర్ రాసి మరీ నిర్ణయం..!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!