పైరసీ మీద పోరాటానికై తెలుగు చిత్ర పరిశ్రమ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(ఎంపిఎఎ)తో చేయి కలిపింది. మార్చ్ 23న ఎంపిఎఎ బృందం పరిశ్రమ పెద్దలయిన సురేష్ బాబు,శ్యాం ప్రసాద్ రెడ్డి,అల్లు అరవింద్,కే.అశోక్ కుమార్ మరియు సి కళ్యాణ్ లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంలో సంతకం చేశారు. పైరసీ మూలాన మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ 338 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వార్నర్ బ్రదర్స్,20త్ సెంచురీ ఫాక్స్,వాల్ట్ డిస్నీ,సోనీ,పారామౌంట్ మరియు యూనివర్సల్ వంటి స్టూడియోలు ఎంపిఎఎ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎంపిఎఎ వారు పైరసీ ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ఎంఓయు తెలుగు చిత్ర నిర్మాతలకు ఆన్ లైన్ పైరసీని అడ్డుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
Published on Mar 25, 2012 12:31 AM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే