
రెండు పాటలు మినహా ‘అడ్డా’ సినిమా చిత్రీకరణ దాదాపు ముగిసింది. సుశాంత్ మరియు షన్వి ప్రధాన పాత్రధారులు. సాయి కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చింతలపూడి శ్రీనివాసరావు మరియు ఏ.నాగ సుశీల సంయుక్త నిర్మాణంలో శ్రీ నాగ్ కార్ప్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం సుశాంత్, షన్వి మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్ ల్యాండ్ లో వున్నారు. ఈ రెండు పాటలను 10 రోజుల్లో పుర్తిచేయ్యలని అనుకున్నారు. దేవ్ గిల్ ఈ సినిమాలో ప్రధాన విలన్. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ప్రచారగీత ఆవిష్కరణ సందర్భంగా చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ”మనుసున్న ప్రతీఒక్కరూ ఈ చినెఅను ఆదరిస్తారు. హీరో పాత్ర చిత్రీకరణలో విభిన్నమైన షేడ్స్ వున్నాయి. తప్పకుండా ఇది సుశాంత్ కెరీర్లో నిలిచిపోయే చిత్రం. మేము మా కృషితో అత్యున్నతంగా తీసామని అనుకుంటున్నాం ‘అని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జూన్ లో ఈ సినిమా మన ముందుకురానుంది.
అడ్డా షూటింగ్ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్ళబోతున్న సుశాంత్
అడ్డా షూటింగ్ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్ళబోతున్న సుశాంత్
Published on May 7, 2013 1:00 AM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?

