బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ‘పూలరంగడు’ చిత్ర భారీ విజయం తరువాత ఇషా చావ్లా, సునీల్ మరోసారి కలిసి నటించబోతున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి గాను సునీల్ 3 కోట్లు రేమ్యురేషణ్ తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘బ్లేడ్ బాబ్జీ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దేవి ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా
మరోసారి కలిసి నటించనున్న సునీల్ – ఇషా చావ్లా
Published on Feb 22, 2012 12:26 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే