మళ్ళీ మన తెలుగు హీరోలంతా కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు, మ్యాచ్ వివరాలు తెలియజేయడం కోసం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ” మొదట్లో హీరోలంతా సరదాగా గడపడం కోసం క్రికెట్ మ్యాచ్ లు ఆడటం మొదలుపెట్టామని, ఆ తర్వాత అది చాలా మందికి సహాయం చేయడం కోసం ఆడుతున్నామని ఆయన అన్నారు. ముందులాగే ఇప్పుడు కూడా అనాధ శరణాలయాలు మరియు వృద్దాశ్రమాలకు సహాయం అందించడం కోసం శ్రీ విజేత గ్రూప్స్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ జూలై-14న వైజాగ్ లోని డా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసిఏ-విడీసీఏ స్టేడియంలో జరగనుందని, ఇక్కడ ఒక 20-20 మ్యాచ్ అడబోతున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారు”. హీరో తరుణ్ మాట్లాడుతూ ‘ వైజాగ్లో ఒక మ్యాచ్ ఆడబోతున్నామని అందులో ఒక టీంకి శ్రీ కాంత్, మరో టీంకి తను కెప్టెన్ గా వ్యవహరించబోతున్నామని అన్నారు’. ఈ కార్యక్రమానికి రాజీవ్ కనకాల, ఆదర్శ్, సుదీర్ బాబు, రఘు మరియు చరణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.
జూలై-14న సినీతారల క్రికెట్ మ్యాచ్
జూలై-14న సినీతారల క్రికెట్ మ్యాచ్
Published on Jun 28, 2012 6:52 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?