ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ హీరోగా, మేఘనా రాజ్ కథానాయికగా నటిస్తున్న ” లక్కీ” చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవలే శ్రీకాంత్ ప్రధానంగా సాగే సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జూలై 6న మొదలై జూలై 20 వరకు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకోనుంది. హరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత వి. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ” శ్రీ కాంత్ కెరీర్లోనే విభిన్న చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని దశరాకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు”. సహజ నటి జయసుధ, రోజా మరియు బ్రహ్మానందంలు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ‘లక్కీ’
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ‘లక్కీ’
Published on Jun 30, 2012 8:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?