ఎన్టీఆర్ రాబోతున్న చిత్రం “బాద్షా” ఇటలీలో జూలై 9 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. శ్రీను వైట్ల ఈరోజు రాత్రి చెన్నై లో ఫిలిం ఫేర్ అవార్డ్స్లో పాల్గొన్న తరువాత అక్కడ నుండి నేరుగా ఇటలీ పయనమవ్వనున్నారు. ఈ అవార్డు ఫంక్షన్లో ఆయన “దూకుడు” చిత్రంకి గాను ఉత్తమ దర్శకుడిగా నామినేట్ అయ్యారు,ఈ అవార్డు ఆయననే వరించేలా ఉంది. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు గోపి మోహన్ మరియు మహేష్ బాబులు పాల్గొంటారు. ఇటలీలో ఈ షెడ్యూల్ లో రెండు పాటలు మరియు కొన్ని సన్నివేశాలని 25 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా గణేష్ బాబు నిర్మిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ కథ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సేక్రేట్ ఏజెంట్ గా కనిపిస్తాడు అనే పుకారు నిజం కాదు. ఈ చిత్రం వినోదాత్మకమయిన చిత్రంగా ఉండబోతుంది.
బాద్షా చిత్రీకరణ కోసం ఇటలీ బయలుదేరిన శ్రీను వైట్ల
బాద్షా చిత్రీకరణ కోసం ఇటలీ బయలుదేరిన శ్రీను వైట్ల
Published on Jul 7, 2012 1:03 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?