మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించారు. 4 నిమిషాల సన్నివేశం కోసం 750 కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించారు. ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు నాజర్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. రచ్చ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కి జోడీగా తమన్నా జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న కర్నూలులో విడుదల కాబోతుంది.
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
రచ్చలో స్పెషల్ ఫ్లాష్ బ్యాక్
Published on Feb 15, 2012 8:48 AM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే