నటి శ్రియ నటించిన సినిమా ‘పవిత్ర’ ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ తప్ప బాక్స్ ఆఫీసు వద్ద ఏ పెద్ద సినిమా విడుదల కాకపోవడం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని సినిమా నిర్వాహకులు భావిస్తున్నారు. జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆంద్ర ప్రదేశ్ అంతట దాదాపు 500 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని హైదరాబాద్లో 30 థియేటర్స్ లో, నిజాంలో దాదాపు 60 నుండి 70 థియేటర్స్ లో విడుదలచేయనున్నారు. ఈ సినిమాలో శ్రియ ఒక వేశ్య గా కనిపించనుందని, తన జీవితాన్ని మార్చుకోవడానికి రాజకీయా నాయకురాలిగా మరలనుకుంటుందని సమాచారం. ఈ సినిమాని సాధాక్ కుమార్, సాయి మహేష్ రెడ్డి లు జంటగా నిర్మించారు.
విడుదలకు సిద్దమవుతున్న ‘పవిత్ర’
విడుదలకు సిద్దమవుతున్న ‘పవిత్ర’
Published on Jun 4, 2013 5:02 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో