వెంకటేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “షాడో” చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలన్నింటిని మెహర్ రమేష్ తెరకెక్కించేసాడని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బృందం రెండు వారాల చిత్రీకరణ తరువాత ముంబై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది ఈ చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రీకరణలో వెంకటేష్,శ్రీకాంత్ మరియు సుప్రేత్ లు పాల్గొననున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తాప్సీ మరియు మధురిమ బెనర్జీ లు నటిస్తున్నారు.పరచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ అంశాలున్నా పాత్రలో కనిపిస్తుండగా ఈ చిత్రం బాగా రావడానికి దర్శకుడు మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రం 2013 జనవరి లో విడుదల కానుంది.
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
Published on Aug 30, 2012 6:19 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!