వెంకటేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “షాడో” చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలన్నింటిని మెహర్ రమేష్ తెరకెక్కించేసాడని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బృందం రెండు వారాల చిత్రీకరణ తరువాత ముంబై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది ఈ చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రీకరణలో వెంకటేష్,శ్రీకాంత్ మరియు సుప్రేత్ లు పాల్గొననున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తాప్సీ మరియు మధురిమ బెనర్జీ లు నటిస్తున్నారు.పరచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ అంశాలున్నా పాత్రలో కనిపిస్తుండగా ఈ చిత్రం బాగా రావడానికి దర్శకుడు మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రం 2013 జనవరి లో విడుదల కానుంది.
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
ముంబై నుండి తిరిగి వచ్చిన షాడో చిత్ర బృందం
Published on Aug 30, 2012 6:19 PM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!