వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న’సరదాగా అమ్మాయిలతో’ సినిమా ఆడియోని మే 5న హైదరాబాద్లో లంచ్ చేయనున్నారు. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్నాడు. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ లు ఇంతకూ ముందు ‘ఏమైందో ఈ వేల’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాదించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘సరదాగా అమ్మాయిలతో’ సినిమాలో సుమన్, విశ్వనాధ్, అలీ, ముమైత్ ఖాన్, లు నటిస్తున్నారు. ఈ సంవత్సరం వీరిద్దరికీ చాలా ముఖ్యమైనది. వరుణ్ సందేశ్ నటించిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ సినిమాలో, అలాగే నిషా అగర్వాల్ నటించిన ‘సుకుమారుడు’ సినిమాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలకు సిద్దమవుతున్నాయి.
మే 5న ‘సరదాగా అమ్మాయిలతో’ ఆడియో విడుదల
మే 5న ‘సరదాగా అమ్మాయిలతో’ ఆడియో విడుదల
Published on May 4, 2013 4:35 PM IST
సంబంధిత సమాచారం
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- యక్షగానం నేపథ్యంతో ‘వీర చంద్రహాస’ – సెప్టెంబర్ 19న తెలుగులో విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి