“పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి ఈ మధ్యనే సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది. ఈ చిత్రాలను భారీ టాలెంట్ హంట్ నిర్వహించి వాటిలో ఎంపిక చేసిన స్సిప్ట్ లను చిత్రాలుగా మలచనున్నారు. ఇలా ఎంపిక చేసిన మొదటి చిత్రం “అలియాస్ జానకి” ఈ చిత్రం ఏప్రిల్ 25న హైదరాబాద్ లో మొదలు కానుంది సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎల్ వి ప్రసాద్ అకాడెమీ నుండి పట్టా పొందిన ఇతను పలు లఘు చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నారు. వెన్నెల 1 1/2
చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
ఏప్రిల్ 25న మొదలు కానున్న సంగమిత్ర ఆర్ట్స్ నూతన చిత్రం
Published on Apr 21, 2012 4:11 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?