తన రాబోతున్న ద్విభాషా చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రీకరణలో సమంత పాల్గొంటుంది గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రానికి డబ్బింగ్ చెప్పిన సమంత చాలా వరకు డబ్బింగ్ పూర్తి చేసింది. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రీకరణలో పాల్గొనడానికి నిన్న చెన్నై వెళ్ళింది. ఈ చిత్ర తెలుగు వెర్షన్ నాని ప్రధాన పాత్ర పోషిస్తుండగా తమిళంలో జీవ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చెయ్యాలని గౌతం మీనన్ నిర్ణయించుకున్నారు. మరి కొద్ది రోజుల్లో చిత్రంలో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చెయ్యనున్నారు ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు తెలుగు వెర్షన్ చిత్రానికి సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు.
ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రీకరణలో పాల్గొంటున్న సమంత
ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రీకరణలో పాల్గొంటున్న సమంత
Published on Oct 30, 2012 10:49 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ