ప్రస్తుత పరిస్థితుల మీద ఒక వైద్య విడర్తి చేసిన పోరాటం నేఫధ్యం గా రూపొందిన చిత్రం “రుషి”. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమయింది.30 ఏళ్ళలో ప్రసాద్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న మొదటి చిత్రం ఇది.ఈ చిత్రానికి రాజ్ ముదిరాజ్ దర్శకత్వం వహించగా రమేష్ ప్రసాద్ నిర్మించారు. అరవింద్ కృష్ణ మియు సుప్రియ శైలజ ప్రధాన పాత్రలు పోషించారు . పాత్రికేయుల సమావేశం లో రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “నాన్నగారు చాలా గొప్ప చిత్రాలను నిర్మించారు తరువాత మా సంస్థ చిత్రాలను చెయ్యటం ఆపేసింది అయన పేరుకి కళంకం తీసుకురాకుడదు అని ఆపెసం కాని రుషి కథని విన్నపుడు ఒక మంచి చిత్రం అనిపించి చేసాము నాకు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం చాలా గావంగా ఉంది” అన్నారు. “ఇట్స్ మై లవ్ స్టొరీ” చిత్రంలో కన్నా అరవింద్ కృష్ణ ఈ చిత్రం లో బిన్నంగా కనిపించబోతున్నారు.
ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమైన ఋషి
ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమైన ఋషి
Published on Feb 2, 2012 7:35 PM IST
సంబంధిత సమాచారం
- శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!
- ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


