రవిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం “అవును” సెప్టెంబర్ 21న విడుదలకు సిద్దమయ్యింది. పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యనే రవిబాబు ఈ కథ నిజంగా జరిగిన సంఘటన గురించిన కథ అని “నువ్విలా” చిత్రీకరణ సమయంలో యామి గౌతం చెప్పిన కథ అని తెలిపారు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి కలిగే భయం గురించి ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని అద్భుత శక్తులు ఉన్నా ఈ చిత్రం హర్రర్ చిత్రం కాదని రవిబాబు చెప్పారు. ఈ చిత్రాన్నిరవి బాబు, ప్రసాద్ వి పోట్లురి మరియు రవి బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
సెప్టెంబర్ 21న జనాన్ని భయపెట్టబోతున్న రవిబాబు
సెప్టెంబర్ 21న జనాన్ని భయపెట్టబోతున్న రవిబాబు
Published on Sep 13, 2012 9:34 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!