రామ్ చరణ్ తన రాబోతున్న చిత్రం “ఎవడు” లో అలరించబోతున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకేక్కబోతుంది. చాలా రోజుల తరువాత గత వారం నుండి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తెరకెక్కుతున్న విధానం మీద ఆయన కాస్త సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే రామ్ చరణ్ మరియు శ్వేతా భరద్వాజ్ ల మీద ఐటం సాంగ్ చిత్రీకరించారు. రామ్ చరణ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ” ఇప్పుడే ఎవడు చిత్రంలో ఐటం సాంగ్ చిత్రీకరణ జరిగింది ఈ పాట చూశాక మీరు ఆశ్చర్యపోతారు. దేవి శ్రీ ప్రసద్ కి ధన్యవాదాలు” అని ట్విట్టర్ లో తెలిపారు. సమంత మరియు ఏమి జాక్సన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించబోతున్నారు.అల్లు అర్జున్ ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ పాట చూశాక మీరు ఆశ్చర్యపోతారు – రామ్ చరణ్
ఈ పాట చూశాక మీరు ఆశ్చర్యపోతారు – రామ్ చరణ్
Published on May 5, 2012 8:56 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?