మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ‘ఎవడు’ చిత్రం చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. గత కొన్ని వారాల క్రితం రామ్ చరణ్ బాంకాక్ లో జరిగిన ‘జంజీర్‘ చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు, ఆ తర్వాత కోల్ కతా లో వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగష్టు 7 నుండి జరగబోయే ‘ఎవడు’ చిత్ర చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అక్టోబర్ నుండి సమంత ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ మరియు అమీ జాక్సన్ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే రామ్ చరణ్ మరియు స్కార్లెట్ విల్సన్ మీద ఒక ఐటెం సాంగ్ ని కూడా చిత్రీకరించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
‘ఎవడు’ సినిమా షూటింగ్ కి సిద్దమవుతున్న రామ్ చరణ్
‘ఎవడు’ సినిమా షూటింగ్ కి సిద్దమవుతున్న రామ్ చరణ్
Published on Aug 6, 2012 11:16 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!