కొద్ది రోజులు విరామం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎవడు” చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొన్నారు. గత నెల ఈ చిత్రంలో కొంత భాగం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకున్న తరువాత రామ్ చరణ్ “నాయక్” చిత్రీకరణ కోసం యూరప్ వెళ్ళిపోయారు. గత వారం అయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈరోజు హైదరాబాద్ లో “ఎవడు” చిత్రీకరణ తిరిగి మొదలయ్యింది రామ్ చరణ్ మరియు ఏమి జాక్సన్ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ చిత్ర బృందం ఏమి మరియు చరణ్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు వైజాగ్ వెళ్లనున్నారని సమాచారం ఈ చిత్రంలో సమంత మరో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చిత్రీకరణలో అక్టోబర్ నుండి పాల్గొననుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.
ఎవడు నూతన షెడ్యూల్ లో పాల్గొంటున్న రామ్ చరణ్
ఎవడు నూతన షెడ్యూల్ లో పాల్గొంటున్న రామ్ చరణ్
Published on Sep 10, 2012 11:34 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!