మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మే 24న ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకను కర్నూలులో భారీగా నిర్వహించాలని చిత్ర నిర్మాత నిర్ణయించారు. మొదటగా రచ్చ ఆడియో కర్నూలులో చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వాళ్ళ వాయిదా పడి హైదరాబాదులో చేయాల్సి వచ్చింది. ఆ లోటును 50 రోజుల వేడుకతో భర్తీ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పరాస్ జైన నిర్మించారు.
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
Published on Apr 19, 2012 1:10 PM IST
సంబంధిత సమాచారం
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?