విలక్షణ దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం ‘దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మాస్ మహారాజ రవితేజ మరియు ఇలియానా నటిస్తున్న ఈ చిత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంటూ బ్యాంకాక్లో షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతూ ఈ సమ్మర్ సీజన్లో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. పూరి జగన్నాధ్ మరియు రవితేజ డైరెక్షన్లో వచ్చిన ఈడియట్ ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాని కూడా అదే స్థాయిలో పూరి జగన్నాధ్ తీర్చిదిద్దుతున్నట్లు చెబుతున్నారు. జూన్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
దేవుడు చేసిన మనుషులు సైలెంట్ కిల్లర్ గా రాబోతుందా?
దేవుడు చేసిన మనుషులు సైలెంట్ కిల్లర్ గా రాబోతుందా?
Published on Apr 25, 2012 12:34 PM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!