బ్యాంకాక్లో భారీ షెడ్యూల్ తరువాత అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో షూటింగ్ స్పెయిన్ కి మారనుంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 8 నుండి ప్రారంభం కానుండగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నాడని సమాచారం. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా అమలా పాల్, కేథరిన్ తెరిస్సా నటిస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ న్యూ లుక్ తో కనిపించబోతున్న ఈ సినిమాని బండ్ల గణేష్ ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
స్పెయిన్ వెళ్ళిన పూరి జగన్నాధ్
స్పెయిన్ వెళ్ళిన పూరి జగన్నాధ్
Published on Feb 3, 2013 4:34 PM IST
సంబంధిత సమాచారం
- అనుష్క తర్వాత ఐశ్వర్య కూడా ఔట్..!
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- ప్రభాస్ విషయంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో
- ‘మహావతార్ నరసింహ’ నుంచి ఈ డిలీటెడ్ సీన్ చూసారా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?