మాస్ మూవీస్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకి భారీ పారితోషికం తీసుకోనున్నారు. ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్ చిత్రం చిత్రీకరణ అక్టోబర్లో మొదలుకానుంది. ఈ చిత్రాన్ని నిర్మించనున్న బండ్ల గణేష్ బాబుకి పూరి జగన్నాథ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేయడంతో పూరికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఇంతకముందు పూరి మరియు బన్నీల కాంభినేషన్లో వచ్చిన ‘దేశముదురు’ మంచి విజయం సాదించింది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ” కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మరియు ఆయన దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఈ నెలలో విడుదల కానుంది.
బన్నీ సినిమాకి బంపర్ ఆఫర్ కొట్టేసిన పూరి జగన్నాథ్
బన్నీ సినిమాకి బంపర్ ఆఫర్ కొట్టేసిన పూరి జగన్నాథ్
Published on Jul 2, 2012 11:30 AM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?