పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి చెయ్యనున్న సన్నివేశ చిత్రీకరణ రేపు జరగాల్సి ఉంది. ఈ సనివేశాన్ని “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం కోసం చిత్రీకరించనున్నారు. పవన్ వారి అభిమానులతో కలిసి నడుస్తూ ఉన్నట్టు సన్నివేశం. వాతావరణం బాగాలేని కారణంగా ఈ చిత్రీకరణకి అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సన్నివేశ చిత్రీకరణ తేది వాయిదా పడింది అని త్వరలో తేదిని ప్రకటిస్తాం అని పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయికగా కనిపిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల అవుతుంది.
అభిమానులతో పవన్ చిత్రీకరణ వాయిదా
అభిమానులతో పవన్ చిత్రీకరణ వాయిదా
Published on Jul 20, 2012 4:22 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!