ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ ప్రపంచంలోని తెలుగు వారందరి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ షో ఆరవ బాగం జరుగుతోంది. మొట్ట మొదటి సారిగా ఈ ప్రోగ్రామ్ ని యుఎస్ఎ లో నిర్వహిస్తున్నారు. చాలా రోజులనుండి సాగుతున్న ఈ ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ చాలామంది గాయకులను మనకు పరిచయం చేసింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ని లాస్ ఏంజిల్స్, హోస్టోన్, ఆస్టిన్ లాంటి చాలా సిటీస్ లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫైనల్స్ ని జూలై 6న డల్లాస్ లో నిర్వహించనున్నారు. మీరు గనుక ఈ ప్రోగ్రామ్ ని చూడాలనుకుంటే , ప్రముఖ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రాన్ని లైవ్ లో వినాలనుకుంటే మీ టికెట్స్ ని ఇప్పుడే కొనుకోండి. http://www.etvpt.com.
డల్లాస్ గ్రాండ్ నిర్వహించనున్న పాడుతా తీయగా ఫైనల్స్
డల్లాస్ గ్రాండ్ నిర్వహించనున్న పాడుతా తీయగా ఫైనల్స్
Published on Jul 4, 2013 6:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో