ఓయ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ రంగ సినిమాలు డైరెక్ట్ చేయడం పక్కన పెట్టి పొగ సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. త్వరలో నిర్మాతగా మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా త్వరలో ఒక సినిమా నిర్మించబోతున్నాడు. 12-12-12వ తేదీన ఈ సినిమా ప్రారంభం కానుంది. సందీప్ కిషన్ ఇటీవలే రొటీన్ లవ్ స్టొరీ సినిమాలో నటించాడు. రాండమ్ థాట్స్ బ్యానర్ పై ఆనంద్ రంగ, శేషు రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బోస్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి అచ్చు సంగీత దర్శకుడు.
ఓయ్ దర్శకుడి సినిమాలో సందీప్ కిషన్
ఓయ్ దర్శకుడి సినిమాలో సందీప్ కిషన్
Published on Dec 8, 2012 8:20 PM IST
సంబంధిత సమాచారం
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’