అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్న ఈగ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 30న ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మా సినిమాలోని ఈగ చాలా తెలివైంది. ఆ ఈగ తన పగ తీర్చుకునేందుకు ఆసక్తికరమైన దారి ఎంచుకుంటుంది. అది తెరపై చూస్తేనే బావుంటుంది. కీరవాణి అందించిన ఆడియో సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కటింగ్ ఎడ్జ్ అనే కొత్త టెక్నాలజీ వాడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
మా ‘ఈగ’ చాలా తెలివైంది: రాజమౌళి
మా ‘ఈగ’ చాలా తెలివైంది: రాజమౌళి
Published on Mar 12, 2012 12:20 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే