ఎన్టీఆర్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “ఊసరవెల్లి” 2011లో విడుదలయిన ఈ చిత్రం త్వరలో బెంగాలిలో రీమేక్ చెయ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం మిథున్ చక్రవర్తి కొడుకు మిమో ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి “రాకీ” అనే పేరు పెట్టారు. పూజ ఈ చిత్రంలో నటిస్తుంది. సుజిత్ మొండాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న హైదరాబాద్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించకపోయినా బెంగాలి నిర్మాతలను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ “బాద్షా” చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బండ్ల నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు
బెంగాలిలో ఊసరవెల్లి
బెంగాలిలో ఊసరవెల్లి
Published on Sep 11, 2012 4:07 AM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!